ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇద్దరు మంత్రులకు, 2,111 మంది పోలీసులకు Covid పాజిటివ్‌

ABN, First Publish Date - 2022-01-22T13:21:35+05:30

రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా, ఇద్దరు మంత్రులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొద్దిరోజులుగా అస్వ స్థతగా ఉన్న అటవీ శాఖ మంత్రి రామచంద్రన్‌, వాణిజ్య, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి మూర్తిలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): రాష్ట్రంలో కరోనా వేగంగా విస్తరిస్తోంది. తాజాగా, ఇద్దరు మంత్రులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. కొద్దిరోజులుగా అస్వ స్థతగా ఉన్న అటవీ శాఖ మంత్రి రామచంద్రన్‌, వాణిజ్య, రిజిస్ట్రేషన్‌ శాఖ మంత్రి మూర్తిలకు నిర్వహించిన పరీక్షల్లో పాజిటివ్‌ నిర్ధారణ అయింది. దీంతో, వైద్యుల సూచనల మేరకు మంత్రి రామచంద్రన్‌ నీలగిరి జిల్లా కున్నూర్‌లోని తన ఇంట్లో హోం క్వారంటైన్‌లో ఉండగా, మంత్రి మూర్తి మదురైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల తమను కలసిన అధికారులు, పార్టీ నేతలు పరీక్షలు చేయించుకోవాలని వారు  సూచించారు.


2,111 మంది పోలీసులకు...

రాష్ట్రంలో ఇప్పటివరకు 2,111 మంది పోలీసులకు పాజిటివ్‌ నిర్ధారణ అయింది. వీరిలో వేలూరు ఎస్పీ రాజే్‌షఖన్నా సహా 18 మంది ఎస్పీలు, ఆరుగురు పోలీసు ఉన్నతాధికారులున్నారు. కాగా, గురువారం ఒక్కరోజే 328 మంది పోలీసులకు పాజిటివ్‌ నిర్ధారణ అయినట్లు పోలీసు శాఖ తెలియజేసింది. 

Updated Date - 2022-01-22T13:21:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising