ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంగళూరు ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్

ABN, First Publish Date - 2022-01-12T12:19:18+05:30

కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీతో 20 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

20మంది కార్మికులకు అస్వస్థత

మంగళూరు: కర్ణాటక రాష్ట్రంలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీకేజీతో 20 మంది కార్మికులు ఆసుపత్రి పాలయ్యారు. మంగళూరు నగరంలోని బైకంపడి పారిశ్రామికవాడలోని ఫుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది.ఈ గ్యాస్ లీకేజీతో ఫ్యాక్టరీలోని 20 కార్మికులు తీవ్ర అస్వస్థతకు పాల్పడ్డారు. అస్వస్థతకు గురైన కార్మికులను సమీపంలోని వైద్యకళాశాల ఆసుపత్రిలో చేర్పించారు.గ్యాస్ లీకేజీ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గ్యాస్ లీకేజీకి కారణాలు తెలియలేదు. 


Updated Date - 2022-01-12T12:19:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising