ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంతిమ యాత్రకూ జీఎస్టీ కట్టాల్సిన దుస్థితి

ABN, First Publish Date - 2022-08-03T09:52:55+05:30

మనిషి అంతిమయాత్ర కోసం కూడా జీఎస్టీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాజ్యసభలో టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): మనిషి అంతిమయాత్ర కోసం కూడా జీఎస్టీ చెల్లించాల్సిన దుస్థితి ఏర్పడిందని టీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి అన్నారు. దేశంలో ధరల పెరుగుదలపై మంగళవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. వ్యవసాయంపై సెస్‌ విధిస్తున్న కేంద్రప్రభుత్వం ఆ డబ్బును ఎక్కడ ఖర్చు పెట్టిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశం అమృత కాలంలోకి ప్రవేశిస్తోందని బీజేపీ చెప్తున్న ఈ తరుణంలోనూ ప్రజలు పేదరికంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. దేశాభివృద్ధిలో తెలంగాణ భాగస్వామ్యం ఎంతో ఉందని, కేంద్రం మాత్రం తెలంగాణకు రావాల్సిన రుణాల్లో కోత విధించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు.  

Updated Date - 2022-08-03T09:52:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising