ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తిరుత్తణిలో కారు దగ్ధం

ABN, First Publish Date - 2022-05-30T17:21:20+05:30

తిరువళ్లూరు - తిరుత్తణి మార్గంలోని పుదూరు గ్రామం వద్ద శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న ఓ కారు హఠాత్తుగా దగ్ధమైంది. ఆ కారులో ప్రయాణించిన దంపతులు సకాలంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దంపతులకు తప్పిన ముప్పు

చెన్నై: తిరువళ్లూరు - తిరుత్తణి మార్గంలోని పుదూరు గ్రామం వద్ద శనివారం రాత్రి వేగంగా వెళ్తున్న ఓ కారు హఠాత్తుగా దగ్ధమైంది. ఆ కారులో ప్రయాణించిన దంపతులు సకాలంలో తలుపులు తెరచుకుని బయటపడటంతో ప్రాణగండం నుండి తప్పించుకున్నారు. తిరుత్తణి సుబ్రమణ్యనగర్‌లో నివసిస్తున్న రాజేశ్‌కుమార్‌ (45),, ఆషా (40) అనే భార్యాభర్తలు శనివారం రాత్రి తిరువళ్లూరుకు వెళ్ళి   స్వస్థలానికి బయల్దేరారు. వారి కారు పుదూరు గ్రామం వద్ద వెళుతుండగా ఇంజన్‌ నుంచి  పొగలు రేగాయి. కారు నడుపుతున్న రాజేశ్‌కుమార్‌ అది చూసి దిగ్ర్భాంతి చెందారు. వెంటనే కారు నిలిపి డోర్‌ తెరచుకుని భార్యాభర్తలు ఇద్దరూ బయపడ్డారు. కాసేపటికల్లా ఆ కారు మంటల్లో దగ్ధమైంది. ఈ సమాచారం తెలుసుకుని కనకమ్మసత్రం పోలీసులు అగ్నిమాపక సిబ్బంది తో అక్కడికి వెళ్ళారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

Updated Date - 2022-05-30T17:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising