ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Tiruppar ఆలయంలో మహా కుంభాభిషేకం

ABN, First Publish Date - 2022-07-07T15:52:41+05:30

రాణీపేట జిల్లా వాలాజా పేట సమీపంలోని తిరుప్పార్‌ కడల్‌లో వున్న రంగనాఽథస్వామి ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం ఘనంగా జరిగింది. వెయ్యి సంవత్సరా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేలూరు(చెన్నై), జూలై 6: రాణీపేట జిల్లా వాలాజా పేట సమీపంలోని తిరుప్పార్‌ కడల్‌లో వున్న రంగనాఽథస్వామి ఆలయ మహాకుంభాభిషేకం బుధవారం ఘనంగా జరిగింది. వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మితమైన ఈ ఆలయంలో మూడు రోజులుగా యాగశాల పూజలు నిర్వహించారు. అనంతరం బుధవారం మహాకుంభాభిషేకం జరిగింది. ఈ ఉత్సవానికి వందలాదిమంది భక్తులు తరలివచ్చారు.

Updated Date - 2022-07-07T15:52:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising