ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmirలో పేలుడు..ముగ్గురు సైనికులకు గాయాలు

ABN, First Publish Date - 2022-06-02T13:17:16+05:30

జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు సైనికులు గాయపడ్డారని గురువారం జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్‌లోని షోపియాన్‌లో జరిగిన పేలుడులో ముగ్గురు సైనికులు గాయపడ్డారని గురువారం జమ్మూకశ్మీర్ పోలీసులు చెప్పారు. అద్దెకు తీసుకున్న ప్రైవేట్ వాహనంలో సైనికులు ప్రయాణిస్తుండగా ఈ పేలుడు జరిగిందని కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ చెప్పారు.ప్రైవేటు వాహనం బ్యాటరీలో పేలుడు పదార్థాలు ఉంచడంతో అది పేలిందని ఐజీ చెప్పారు.ఆర్మీ రహస్య కార్యకలాపాల కోసం కొన్ని సార్లు ప్రైవేటు వాహనాలను వినియోగిస్తుందని, అయితే వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని ఐజీ పేర్కొన్నారు. సైనికులు వాడిన ప్రైవేటు వాహనంలో గ్రెనెడ్, పేలుడు పదార్థాల కారణంగా బ్యాటరీ పేలి, ముగ్గురు సైనికులు గాయపడ్డరని ఐజీ తెలిపారు. క్షతగాత్రులైన సైనికులను ఆసుపత్రికి తరలించారు. ఫోరెన్సిక్ బృందం వచ్చి పేలుడు ఘటనపై దర్యాప్తు సాగిస్తోంది. 


Updated Date - 2022-06-02T13:17:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising