ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మూడు జిల్లాల్లోనే అధికంగా Covid కేసులు

ABN, First Publish Date - 2022-03-12T17:16:48+05:30

రాష్ట్రంలోని బెంగళూరుతో పాటు మైసూరు, శివమొగ్గ జిల్లాల్లో మాత్రమే కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మిగిలిన 27 జిల్లాలో ప్రభావం దాదాపు తగ్గిపోయింది. శుక్రవారం రాష్ట్ర వ్యా ప్తంగా 181 మందికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలోని బెంగళూరుతో పాటు మైసూరు, శివమొగ్గ జిల్లాల్లో మాత్రమే కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. మిగిలిన 27 జిల్లాలో ప్రభావం దాదాపు తగ్గిపోయింది. శుక్రవారం రాష్ట్ర వ్యా ప్తంగా 181 మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. బెంగళూరులో 122 మంది మైసూరు, శివమొగ్గ జిల్లాల్లో 11 మంది చొప్పున నమోదయ్యారు. 10 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. 260 మంది కోలుకున్నారు. ముగ్గురు మృతి చెందగా బెంగళూరులో ఇద్దరు, రాయచూరులో ఒకరు ఉన్నారు. 2, 764 మంది చికిత్స పొందుతుండగా బెంగళూరులోనే 2,228 మంది ఉన్నారు.

Updated Date - 2022-03-12T17:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising