ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Agra Lucknow ఎక్స్‌ప్రెస్ వేపై కారు టైర్లు పగిలి బోల్తా...ముగ్గురి మృతి

ABN, First Publish Date - 2022-04-28T15:14:02+05:30

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉన్నావ్ : ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో ఆగ్రా లక్నో ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించారు. వేగంగా వెళుతున్న కారు టైర్లు పగిలి రోడ్డుపై బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగింది.బోల్తాపడిన కారును రెండు వాహనాలు ఢీకొనడంతో ఓ వ్యక్తి, ఓ మహిళ, ఆరు నెలల చిన్నారి మృతి చెందింది. ఈ రోడ్డు ప్రమాదంలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన బాధితులందరినీ బంగార్మావు పీహెచ్‌సీలో ప్రాథమిక చికిత్స అందించిన తర్వాత జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు.పోలీసులు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి వీడియో ఫుటేజ్ సేకరించారు.ఉత్తరప్రదేశ్‌లోని బంగార్‌మౌ కొత్వాలి ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.


Updated Date - 2022-04-28T15:14:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising