ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిర్మాణంలో ఉన్న గోడ కూలి ముగ్గురి దుర్మరణం

ABN, First Publish Date - 2022-03-23T14:16:10+05:30

నిర్మాణంలో ఉన్న ప్రహరీగోడ కూలి ముగ్గురు మరణించిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఘజియాబాద్: నిర్మాణంలో ఉన్న ప్రహరీగోడ కూలి ముగ్గురు మరణించిన దుర్ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగుచూసింది. ఘజియాబాద్ నగరంలోని డీఏవీ చౌక్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ప్రహరీ గోడ కుప్పకూలడంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు.మంగళవారం రాత్రి నుంచి ప్రహరీగోడ నిర్మాణపనులు సాగుతుండగా ఈ దుర్ఘటన జరిగింది.ప్రహరీ గోడ కూలిన వెంటనే సహాయ సిబ్బంది హుటాహుటిన వచ్చి శిథిలాల కింద ఉన్న మరో ఇద్దరు కార్మికులను కాపాడారు. ఈ ఘటనలో గాయపడిన ఇద్దరు కార్మికులను ఆసుపత్రికి తరలించారు. మున్సిపల్, అగ్నిమాపకసిబ్బంది, పోలీసులు శిథిలాలను తొలగిస్తున్నారు.

Updated Date - 2022-03-23T14:16:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising