ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సు!

ABN, First Publish Date - 2022-08-19T06:23:10+05:30

ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ అనుబంధ కంపెనీ స్విచ్‌ మొబిలిటీ దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సును అందుబాటులోకి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒక్కసారి చార్జింగ్‌ చేస్తే 250 కి.మీ. ప్రయాణం


ముంబై, ఆగస్టు 18: ప్రముఖ ఆటోమొబైల్‌ సంస్థ అశోక్‌ లేల్యాండ్‌ అనుబంధ కంపెనీ స్విచ్‌ మొబిలిటీ దేశంలో తొలి ఎలక్ట్రిక్‌ డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సును అందుబాటులోకి తెచ్చింది. గురువారం ముంబైలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ఈ బస్సును ప్రారంభించారు. డబుల్‌ డెక్కర్‌ ఏసీ బస్సుతో పాటు మరో ఎలక్ట్రిక్‌ బస్సును కూడా మంత్రి ప్రారంభించారు. ఈ బస్సులను ‘బృహన్‌ముంబై ఎలక్ట్రిక్‌ సప్లై అండ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ (బెస్ట్‌)’ సంస్థ కొనుగోలు చేసింది. ఈ బస్సు ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుందని స్విచ్‌ మొబిలిటీ ఇండియా సీఈవో మహేశ్‌ బాబు చెప్పారు.  





Updated Date - 2022-08-19T06:23:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising