ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజ్యసభ వేదికగా టీడీపీ Vs వైసీపీ

ABN, First Publish Date - 2022-02-07T17:07:10+05:30

రాజ్యసభ వేదికగా టీడీపీ, వైసీపీ తలపడ్డాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఎండగట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : రాజ్యసభ వేదికగా టీడీపీ, వైసీపీ తలపడ్డాయి. ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. సీఎం జగన్ ప్రభుత్వ వైఫల్యాలను టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ఎండగట్టారు. గుడివాడలో కేసినోపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ వైసీపీ నేతలను ఇరుకున పెట్టారు. అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ సినిమాలకు జగన్ చెక్ పెట్టారని కనకమేడల వ్యాఖ్యానించారు. ఏపీలో ఆర్ధిక అరాచకం నెలకొన్నదన్నారు. కేంద్రం జోక్యం చేసుకోకపోతే చేయిదాటి పోతుందన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంపై కనకమేడల ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే కనకమేడల ప్రసంగానికి అడుగడుగునా వైసీపీ ఎంపీలు అడ్డుపడుతూనే ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాలనకన్నా జగన్ పాలన వెయ్యి రెట్లు మెరుగ్గా ఉందని వైసీపి ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.





Updated Date - 2022-02-07T17:07:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising