ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళంలో 47 వేల మంది ఫెయిల్‌

ABN, First Publish Date - 2022-06-22T17:58:17+05:30

టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 47 వేల మంది విద్యార్థులు తమిళంలో ఫెయిల్‌ కావడం ఉపాధ్యాయులు, తమిళ పండితులను దిగ్ర్భాంతికి గురిచేసింది. అదే విధంగా గణితంలో 83 వేల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, జూన్‌ 21: టెన్త్‌ పబ్లిక్‌ పరీక్షల్లో 47 వేల మంది విద్యార్థులు తమిళంలో ఫెయిల్‌ కావడం ఉపాధ్యాయులు, తమిళ పండితులను దిగ్ర్భాంతికి గురిచేసింది. అదే విధంగా గణితంలో 83 వేల మంది ఉతీర్ణులు కాలేదు. ఇక తమిళ పరీక్షల్లో తిరుచెందూర్‌కు చెందిన దుర్గ నూటికి నూరు మార్కులు సాధించింది. పరీక్షలు రాసిన వారిలో 60 వేల మంది విద్యార్థులు, 23 వేల మంది విద్యార్థినులు కలిపి 9.11 శాతం మంది గణితంలో ఉత్తీర్ణులు కాలేదు. ఇక, సోషల్‌లో 8.14 శాతం, సైన్స్‌లో 6.33 శాతం, ఆంగ్లంలో 3.82 శాతం మంది ఫెయిల్‌ అయ్యారు. అలాగే, తమిళంలో 37 వేల మంది విద్యార్థులు, 10 వేల మంది విద్యార్థినులు మొత్తం 47 వేలు (5.16 శాతం) మంది ఉత్తీర్ణులు కాలేదు.


Updated Date - 2022-06-22T17:58:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising