ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఐటీ మద్రాస్‌లో 171 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌

ABN, First Publish Date - 2022-04-28T22:41:16+05:30

ఐఐటీ మద్రాస్‌లో 171 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తమిళనాడు: ఐఐటీ మద్రాస్‌లో 10 రోజుల్లో 171 మంది విద్యార్థులకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలిందని వైద్య అధికారులు తెలిపారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్‌లో గురువారం మరో 26 మందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఏప్రిల్ 19న భాంద్రా హాస్టల్‌లో కరోనా ఇన్‌ఫెక్షన్ గుర్తించినప్పటి నుంచి కరోనా వైరస్ బారిన పడిన మొత్తం వ్యక్తుల సంఖ్య 171కి చేరుకుందని వైద్య అధికారులు పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 7,490 మంది విద్యార్థులు క్యాంపస్‌లో ఉన్నారని తెలుస్తోంది.

Updated Date - 2022-04-28T22:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising