ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26న తాంబరం -చెంగల్పట్టు 3వ రైలు మార్గాన్ని ప్రారంభించనున్న మోదీ

ABN, First Publish Date - 2022-05-24T16:34:26+05:30

తాంబరం -చెంగల్పట్టు మూడవ రైలుమార్గం, మదురై -తేని బ్రాడ్‌గేజ్‌ రైలుమార్గాలను ఈ నెల 26వ తేదీ చెన్నైలో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐసిఎఫ్‌(చెన్నై): తాంబరం -చెంగల్పట్టు మూడవ రైలుమార్గం, మదురై -తేని బ్రాడ్‌గేజ్‌ రైలుమార్గాలను ఈ నెల 26వ తేదీ చెన్నైలో జరిగే కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. అలాగే  మదురై -తేని వరకు బ్రాడ్‌ గేజ్‌ పనులు ముగిశాయి. స్థానిక నెహ్రూ స్టేడియంలో 26వ తేదీ సాయంత్రం జరిగే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రెండు మార్గాలను ప్రారంభించనున్నారు.

Updated Date - 2022-05-24T16:34:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising