ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వధర్మ వాహిని సంస్థకు సహకరించాలి

ABN, First Publish Date - 2022-09-13T09:37:33+05:30

స్వధర్మ వాహిని సంస్థకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నిర్మలా సీతారామన్‌ను కోరిన స్వాత్మానందేంద్ర

న్యూఢిల్లీ, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): స్వధర్మ వాహిని సంస్థకు కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి కోరారు. సోమవారం ఢిల్లీలో నిర్మలా సీతారామన్‌ను కలిసారు. స్వధర్మ వాహిని సంస్థ ద్వారా శారదాపీఠం చేపట్టనున్న ధర్మ ప్రచారం గురించి కేంద్రమంత్రికి స్వాత్మానందేంద్ర వివరించారు. ఈనెల 26వ తేదీ నుంచి పీఠం నిర్వహించనున్న రాజశ్యామల అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాల ఆహ్వాన పత్రికను అందజేసారు.  ఢిల్లీలో స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామిని పలువురు ఉన్నతాధికారులు కలిసారు.

Updated Date - 2022-09-13T09:37:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising