ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chsttisgarh: నక్సల్ ఏరివేత చర్యల్లో గ్రామస్థుల హత్యపై దర్యాప్తునకు సుప్రీంకోర్టు తిరస్కరణ

ABN, First Publish Date - 2022-07-14T18:14:32+05:30

ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ను ఏరివేయడం కోసం నిర్వహించిన కార్యకలాపాల్లో కొందరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్‌ను ఏరివేయడం కోసం నిర్వహించిన కార్యకలాపాల్లో కొందరు సామాన్య గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయిన సంఘటనపై స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం తోసిపుచ్చింది. పిటిషనర్ రూ.5 లక్షలు చెల్లించాలని ఆదేశించింది. 2009లో ఈ సంఘటన జరిగిందని పిటిషనర్ ఆరోపించారు. 


సామాజిక కార్యకర్త హిమాంశు కుమార్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్ ఏఎం ఖన్విల్కర్, జస్టిస్ జేబీ పర్దీవాలా ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో 2009లో జరిగిన యాంటీ నక్సల్ ఆపరేషన్‌లో దాదాపు 12 మంది గ్రామస్థులు ప్రాణాలు కోల్పోయారని పిటిషనర్ ఆరోపించారు. 


Updated Date - 2022-07-14T18:14:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising