ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jagannath Temple:పూరీ జగన్నాథ ఆలయంలో తొక్కిసలాట...ఆరుగురు బాలికలకు గాయాలు

ABN, First Publish Date - 2022-12-27T11:29:28+05:30

ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలోని జగన్నాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు పాఠశాల బాలికలు తీవ్రంగా గాయపడ్డారు...

Stampede At Jagannath Temple
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పూరి(ఒడిశా): ఒడిశా రాష్ట్రంలోని పూరి నగరంలోని జగన్నాథ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు పాఠశాల బాలికలు తీవ్రంగా గాయపడ్డారు.(Stampede) గాయపడిన బాలికలు ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. బాలికల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వారు చెప్పారు.మయూర్‌భంజ్ జిల్లాలోని రస్‌గోవింద్‌పూర్ ప్రాంతంలోని హ్రుదానంద హైస్కూల్‌కు చెందిన 70 మంది బాలబాలికల బృందంలో భాగమైన విద్యార్థులు క్రిస్మస్ సెలవుల సందర్భంగా పిక్నిక్ కోసం పూరీకి(Puri) వచ్చినట్లు పోలీసు అధికారి తెలిపారు.(Jagannath Temple)రాత్రి 8 గంటల సమయంలో ఆలయానికి 22 మెట్లు ఎక్కుతుండగా బాలికలు తొక్కిసలాటలో చిక్కుకుని స్పృహతప్పి పడిపోయారని ఆలయ కార్యాలయ అధికారి తెలిపారు.గాయపడిన బాలికలు 9, 10 తరగతుల విద్యార్థులని,వారిని రక్షించి స్థానిక ఆసుపత్రికి తరలించామని ఆలయ అధికారులు చెప్పారు.

Updated Date - 2022-12-27T11:29:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising