ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Malaysian క్యాంపులో అల్లర్లు...ఆరుగురు రోహింగ్యాల మృతి

ABN, First Publish Date - 2022-04-20T18:06:12+05:30

మలేషియాలోని డిటెన్షన్ క్యాంపులో బుధవారం జరిగిన అల్లర్లలో ఆరుగురు రోహింగ్యాలు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌలాలంపూర్ (మలేషియా): మలేషియాలోని డిటెన్షన్ క్యాంపులో బుధవారం జరిగిన అల్లర్లలో ఆరుగురు రోహింగ్యాలు మరణించారు. ఈ అల్లర్ల తర్వాత వందలాది మంది రోహింగ్యాలు మలేషియా డిటెన్షన్ క్యాంపు నుంచి పారిపోయారు.మయన్మార్,బంగ్లాదేశ్‌లోని శరణార్థి శిబిరాల నుంచి పారిపోతున్న రోహింగ్యాలకు మలేషియా అనుకూలమైన గమ్యస్థానంగా ఉంది.బుధవారం నాటి అల్లర్లకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.బుధవారం తెల్లవారుజామున అల్లర్లు చెలరేగిన తర్వాత వందలాది మంది ఇమ్మిగ్రేషన్ డిటెన్షన్ సెంటర్ నుంచి పారిపోవడంతో మలేషియా హైవేపై వాహనాలు ఢీకొని ఇద్దరు పిల్లలతో సహా మయన్మార్‌కు చెందిన ఆరుగురు రోహింగ్యా శరణార్థులు మరణించారని అధికారులు తెలిపారు.


ఉత్తర పెనాంగ్ రాష్ట్రంలోని సుంగై బకప్ తాత్కాలిక ఇమ్మిగ్రేషన్ నిర్బంధ శిబిరం నుంచి మొత్తం 582 మంది రోహింగ్యాలు తలుపులు పగులగొట్టి తప్పించుకున్నారు. వారిలో 362 మందిని మళ్లీ అరెస్టు చేసినట్లు ఇమ్మిగ్రేషన్ విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.




Updated Date - 2022-04-20T18:06:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising