ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శూరసంహారిగా Eps

ABN, First Publish Date - 2022-06-29T15:08:59+05:30

అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ పోరు తారస్థాయికి చేరింది. పార్టీలోని మెజార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి (ఈపీఎస్)కి జై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                             - సేలంలో వెలసిన పోస్టర్లు 


అడయార్‌(చెన్నై), జూన్‌ 28: అన్నాడీఎంకేలో ఏక నాయకత్వ పోరు తారస్థాయికి చేరింది. పార్టీలోని మెజార్టీ నేతలు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి కె.పళనిస్వామి (ఈపీఎస్)కి జై కొడుతున్నారు. దీంతో పార్టీ కన్వీనర్‌ పన్నీర్‌సెల్వం ఫొటో ఎక్కడ ఉన్నా ఎడప్పాడి మద్దతుదారులు చించేస్తున్నారు. తాజాగా ఎడప్పాడిని శూరసంహారిగా పేర్కొంటూ పోస్టర్లు వేయించి సేలం వ్యాప్తంగా అంటించారు. కిరీటం, చేతిలో శూలంతో ఈపీఎస్‌ ఈ పోస్టర్లలో దర్శనమిచ్చారు. అయితే, కొన్ని గంటల తర్వాత ఈ పోస్టర్లను గుర్తు తెలియని వ్యక్తులు చింపేశారు. 

Updated Date - 2022-06-29T15:08:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising