ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కశ్మీర్‌లో బిహారీ వలస కార్మికుడి కాల్చివేత

ABN, First Publish Date - 2022-08-13T08:53:42+05:30

జమ్మూ కశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల చేతిలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం బండిపోర జిల్లాలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఐదు నెలల్లో ఉగ్రవాదులకు తొమ్మిది మంది బలి


శ్రీనగర్‌, ఆగస్టు 12: జమ్మూ కశ్మీర్‌లో ఇటీవలి కాలంలో ఉగ్రవాదుల చేతిలో పౌరులు ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా శుక్రవారం బండిపోర జిల్లాలో వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. బిహర్‌కు చెందిన కార్మికుడు ముహమ్మద్‌ అమ్రె జ్‌(19) ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు. ఇదే తరహాలో ఈ నెల 4, 5 తేదీల్లో ఇద్దరు బిహారీ వలస కార్మికులను ఉగ్రవాదులు చంపేశారు. అలాగే, గత ఐదు నెలల్లో తొమ్మిది మంది పౌరులను ఉగ్రవాదులు కాల్చి చంపారు. 

Updated Date - 2022-08-13T08:53:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising