ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీలో కాల్పులు..పలువురికి గాయాలు

ABN, First Publish Date - 2022-02-03T13:10:41+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం రాత్రి రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో బుధవారం రాత్రి రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయి. ఢిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో బుధవారం అర్దరాత్రి రెండు గ్రూపుల మధ్య జరిగిన కాల్పుల్లో పలువురు గాయపడ్డారు.పరస్పర శత్రుత్వం కారణంగా రెండుగ్రూపుల మధ్య కాల్పులు జరిగాయని పోలీసులు చెప్పారు. కాల్పుల అనంతరం దుండగులు పరార్ అయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న ఢిల్లీ పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.ఢిల్లీ పోలీసులు కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Updated Date - 2022-02-03T13:10:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising