ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముఖేష్‌ అంబానీకి భద్రత పెంపు !

ABN, First Publish Date - 2022-09-30T06:45:22+05:30

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఎండీ ముఖేష్‌ అంబానీ భద్రతను కేంద్ర హోం శాఖ పెంచిందని సమాచారం. ప్రస్తుతం ఆయనకు కల్పిస్తున్న జడ్‌ కేటగిరీ భద్రతను జడ్‌ ప్లస్‌కు పెంచారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. ముంబైలోని ఆయన నివాసం వద్ద పేలుడు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జడ్‌ ప్లస్‌ కేటగిరీకి పెంచిన హోం శాఖ


న్యూఢిల్లీ, సెప్టెంబరు 29: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఎండీ ముఖేష్‌ అంబానీ భద్రతను కేంద్ర హోం శాఖ పెంచిందని సమాచారం. ప్రస్తుతం ఆయనకు కల్పిస్తున్న జడ్‌ కేటగిరీ భద్రతను జడ్‌ ప్లస్‌కు పెంచారని ఇంటెలిజెన్స్‌ వర్గాలు తెలిపాయి. ముంబైలోని ఆయన నివాసం వద్ద పేలుడు పదార్ధాలతో ఉన్న వాహనం గతేడాది దొరికినప్పటి నుంచి  భద్రత పెంపుపై కేంద్రం చర్చిస్తోంది. జడ్‌ ప్లస్‌ కేటగిరీ కింద  55 మంది సిబ్బంది అంబానీకి రక్షణగా ఉంటారు.

Updated Date - 2022-09-30T06:45:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising