ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Satyapradasahu: ఓటరు జాబితా సవరణలకు 17 లక్షల దరఖాస్తులు

ABN, First Publish Date - 2022-11-30T07:28:31+05:30

రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు నిర్వహించిన ఓటరు జాబితా సవరణ ప్రత్యేక శిబిరాల్లో 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో పేరు నమోదుకు 7.57 లక్షల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు

పెరంబూర్‌(చెన్నై), నవంబరు 29: రాష్ట్రవ్యాప్తంగా నాలుగు రోజులు నిర్వహించిన ఓటరు జాబితా సవరణ ప్రత్యేక శిబిరాల్లో 17 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వారిలో పేరు నమోదుకు 7.57 లక్షల దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్ర ముసాయిదా ఓటరు జాబితా ఈ నెల 9వ తేదీ విడుదల చేశారు. ఆ రోజు నుంచే ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు, కొత్తగా చేర్పులు, చిరునామా మార్పు తదితరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రారంభించింది. అందులో భాగంగా ఈ నెల 12,13,26,27 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సత్యప్రదసాహు(Satyapradasahu) మాట్లాడుతూ, నాలుగు రోజులు నిర్వహించిన ప్రత్యేక శిబిరాల్లో 17,02,689 దరఖాస్తులు అందాయన్నారు. ప్రవాస తమిళులకు కూడా రాష్ట్ర ఓటరు జాబితాలో పేరు నమోదుచేసుకొనే అవకాశం కల్పించగా, 9 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. జాబితాలో పేరు చేర్చితే వారు ఎన్నికల సమయంలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

Updated Date - 2022-11-30T07:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising