ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగ్రవాదుల ఘాతుకం ... సర్పంచ్ కాల్చివేత

ABN, First Publish Date - 2022-04-16T02:01:13+05:30

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లా పట్టాన్‌లోని గోష్‌బుగ్ ప్రాంతంలో మంజూర్ అహ్మద్ అనే సర్పంచ్‌పై కాల్పులకు తెగబడ్డారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడ్డారు. బారాముల్లా జిల్లా పట్టాన్‌లోని గోష్‌బుగ్ ప్రాంతంలో మంజూర్ అహ్మద్ అనే సర్పంచ్‌పై కాల్పులకు తెగబడ్డారు. ఆసుపత్రికి తరలించే లోపే ఆయన  తుదిశ్వాస విడిచారని వైద్యులు తేల్చారు. గడచిన మూడు రోజుల్లో భద్రతా దళాలు నలుగురు లష్కర్ ఎ తొయిబా ఉగ్రవాదులను హతమార్చారు. 



Updated Date - 2022-04-16T02:01:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising