ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ములాయం ఆశీస్సులు తీసుకున్న స్మృతీ ఇరానీ

ABN, First Publish Date - 2022-02-01T00:47:42+05:30

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల వేళ పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల వేళ పార్లమెంట్ ఆవరణలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్‌ పార్లమెంట్ హాల్ మెట్లు దిగి బయటకు వస్తుండగా అక్కడే ఉన్న కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ఆయన పాదాలకు నమస్కరించారు. ములాయం ఆమెను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఇద్దరూ కుశల ప్రశ్నలు వేసుకున్నారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ జరిగిన ఈ ఘటన నెటిజన్లను ఆకర్షించింది. వీడియో వైరల్ అయింది. 





Updated Date - 2022-02-01T00:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising