ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ద్వారక శారదా పీఠాధిపతిగా సదానంద సరస్వతి

ABN, First Publish Date - 2022-09-13T10:31:33+05:30

ద్వారక శారదా పీఠాధిపతి (శంకరాచార్య) స్వామి స్వరూపానంద సరస్వతి (99) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నర్సింగ్‌పూర్‌ (ఎంపీ), సెప్టెంబరు 12: ద్వారక శారదా పీఠాధిపతి (శంకరాచార్య) స్వామి స్వరూపానంద సరస్వతి (99) అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో పూర్తి చేశారు. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌ జిల్లాలోని ఆయన ఆశ్రమంలో ఆదివారం మధ్యాహ్నం స్వామి తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. సోమవారం అధికారిక లాంఛనాల నడుమ.. శాస్త్రోక్తంగా అంతిమ సంస్కారాల క్రతువును పూర్తిచేశారు. కాగా, ద్వారక శారదా పీఠానికి నూతన అధిపతిగా దండి స్వామి సదానంద సరస్వతి, జ్యోతిష పీఠాధిపతిగా దండి స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి నియమితులయ్యారు. 

Updated Date - 2022-09-13T10:31:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising