ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేదారణ్యంలో రూ.100 కోట్లతో చేపలరేవు

ABN, First Publish Date - 2022-04-27T15:17:39+05:30

వేదారణ్యం నియోజకవర్గంలో వెల్లపల్లమ్‌ వద్ద రూ.100 కోట్లతో చేపలరేవు పనులు జరుగుతున్నాయని మత్స్య శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ తెలిపారు. శాసనసభలో అన్నాడీఎంకే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: వేదారణ్యం నియోజకవర్గంలో వెల్లపల్లమ్‌ వద్ద రూ.100 కోట్లతో చేపలరేవు పనులు జరుగుతున్నాయని మత్స్య శాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్‌ తెలిపారు. శాసనసభలో అన్నాడీఎంకే శాసనసభ్యుడు ఓఎస్‌ మణియన్‌ అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో ఆ చేపలరేవు నిర్మాణ పనులు నత్తనడక నడిచాయని, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం నుండి అనుమతి పొంది ఆ చేపలరేవు నిర్మాణ పనులు చురుకుగా జరుగుతున్నాయని తెలిపారు.

Updated Date - 2022-04-27T15:17:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising