ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రొమేనియా నుంచి రెండు విమానాల్లో భారతీయులను తరలిస్తున్న కేంద్రం

ABN, First Publish Date - 2022-02-26T16:34:06+05:30

రొమేనియా నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయులను కేంద్ర ప్రభుత్వం తరలిస్తోంది. నేడు రెండు ప్రత్యేక విమానాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ : రొమేనియా నుంచి ప్రత్యేక విమానాల్లో భారతీయులను కేంద్ర ప్రభుత్వం తరలిస్తోంది. నేడు రెండు ప్రత్యేక విమానాలు భారత్‌కి చేరుకోనున్నాయి. బుచర్ట్స్ నుంచి ఢిల్లీకి ఒక విమానం... బుచర్ట్స్ నుంచి ముంబైకి మరో విమానం రానుంది. ఢిల్లీకి చేరుకునే విమానంలో ఇద్దరు తెలుగు విద్యార్థులున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్‌లో కేంద్రమంత్రి పీయూష్ గోయల్ భారతీయులకు స్వాగతం పలకనున్నారు.

Updated Date - 2022-02-26T16:34:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising