ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రయాణం.. ప్రాణసంకటం

ABN, First Publish Date - 2022-05-27T18:24:01+05:30

బళ్లారి జిల్లా కంప్లి నియోజకవర్గ పరిధి బసరకోడు వద్ద గల వేదావతి నదిపై గూళ్యం గాదెలింగప్ప రథోత్సవం సందర్భంగా ఆ నది ఇరువైపులా ఉన్న గ్రామస్థులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 కంప్లి(బెంగళూరు): బళ్లారి జిల్లా కంప్లి నియోజకవర్గ పరిధి బసరకోడు వద్ద గల వేదావతి నదిపై గూళ్యం గాదెలింగప్ప రథోత్సవం సందర్భంగా ఆ నది ఇరువైపులా ఉన్న గ్రామస్థులు ముందుకొచ్చి తాత్కాలిక వంతెన ఏర్పాటు చేశారు. కానీ రెండు రోజుల క్రితం భారీ వర్షాల కారణంగా ఆ తాత్కాలిక వంతెన మట్టి కొట్టుకుపోయింది. కేవలం పైపులు మాత్రమే మిగిలాయి. అయినా కర్ణాటక నుంచి ఆంధ్రలోని గూళ్యం వైపునకు, గూళ్యం నుంచి బసరకోడుకు వెళ్లేందుకు ప్రజలు ఈ పైపులపైనే వెళ్తున్నారు. దీంతో ఏ సమయంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్థులు  ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ఇరు రాష్ట్రాల పాలకులు స్పందించి.. వేదావతి నదిపై శాశ్వత వంతెన ఏర్పాటు చేయాలని కోరారు.

Updated Date - 2022-05-27T18:24:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising