ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైళ్లలో వృద్ధులకు రాయితీ పునరుద్ధరించాలి: సీపీఐ

ABN, First Publish Date - 2022-05-24T09:12:35+05:30

రైళ్లలో వృద్ధులకు టికెట్‌ ధరలో ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వం కోరారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, మే 23: రైళ్లలో వృద్ధులకు టికెట్‌ ధరలో ఇచ్చే రాయితీని పునరుద్ధరించాలని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను సీపీఐ ఎంపీ బినోయ్‌ విశ్వం కోరారు. దేశంలో కరోనా విజృంభణ సమయంలో రైళ్లలో వృద్ధులకు రాయితీని తొలగించారని, దాన్ని పునరుద్ధరించకపోవడం వల్ల వారు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 

Updated Date - 2022-05-24T09:12:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising