ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rameswaram: అగ్నితీర్థానికి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2022-08-27T14:08:54+05:30

సర్వ అమావాస్య సందర్భంగా రామేశ్వరం(Rameswaram) ఆలయానికి శుక్రవారం ఉదయం వేలాదిమంది భక్తులు తరలివెళ్ళారు. రామనాథస్వామివారి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): సర్వ అమావాస్య సందర్భంగా రామేశ్వరం(Rameswaram) ఆలయానికి శుక్రవారం ఉదయం వేలాదిమంది భక్తులు తరలివెళ్ళారు. రామనాథస్వామివారి ఆలయం సమీపంలో ఉన్న అగ్నితీర్థంలో పుణ్యస్నానమాచరించి పితృదేవతలకు తర్పణాలు విడిచారు. వేకువజామున ఐదు గంటల నుంచే భక్తులు అగ్నితీర్థం(Agnitirtha) గట్టుపైకి రాగా పురోహితులు మంత్రోచ్ఛారణలు చేస్తుండగా తిథి తర్పణ పూజలు నిర్వహించారు. ఆ తర్వాత భక్తులు ఆలయంలోని తీర్థాలలో స్నానమాచరించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దీంతో రామనాథస్వామివారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.

Updated Date - 2022-08-27T14:08:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising