ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐదుగురు రాజ్యసభ సభ్యుల ప్రమాణం

ABN, First Publish Date - 2022-07-19T13:51:52+05:30

రాజ్యసభకు రాష్ట్రం నుంచి కొత్తగా ఎంపికైన ఐదుగురు సభ్యులు సోమవారం పదవీప్రమాణం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై), జూలై 18: రాజ్యసభకు రాష్ట్రం నుంచి కొత్తగా ఎంపికైన ఐదుగురు సభ్యులు సోమవారం పదవీప్రమాణం చేశారు. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమై ఆగస్టు 12వ తేదీ వరకు జరుగనున్నాయి. సమావేశాల్లో తొలిరోజు, కొత్తగా ఎంపికైన ఎంపీలు పదవీప్రమాణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి ఎంపికైన కేంద్ర మాజీమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం, డీఎంకేకు చెందిన కేఆర్‌ఎన్‌ రాజేష్ కుమార్‌, ఆర్‌.గిరిరాజన్‌, ఎస్‌.కల్యాణసుందరం, అన్నాడీఎంకేకు చెందిన సీవీ షణ్ముగం ప్రమాణస్వీకారం చేశారు. వీరందరి చేత రాజ్యసభ చైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ప్రమాణం చేయించారు. వీరందరూ తమిళంలో పదవీప్రమాణం చేయడం విశేషం. 

Updated Date - 2022-07-19T13:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising