ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Radicalisation : ఇద్దర్ని అరెస్ట్ చేసిన రాజస్థాన్ ఏటీఎస్

ABN, First Publish Date - 2022-07-30T22:39:10+05:30

సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ ఉగ్రవాదుల ప్రభావానికి గురైన ఇద్దర్ని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జోధ్‌పూర్ : సామాజిక మాధ్యమాల ద్వారా విదేశీ ఉగ్రవాదుల ప్రభావానికి గురైన ఇద్దర్ని రాజస్థాన్ (Rajasthan) యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (Anti Terrorism Squad-ఏటీఎస్) శనివారం అరెస్ట్ చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 40 మంది సభ్యులు ఉన్న సామాజిక మాధ్యమాల గ్రూప్‌లో వీరిద్దరూ సభ్యులని తెలిపింది. 


 టోంక్ (Tonk) జిల్లాకు చెందిన కేసర్ మసూద్ (Kesar Masood), సవాయ్ మాధోపూర్‌ (Sawai Madhopur) ప్రాంతంలో నివసిస్తున్న అసద్ పఠాన్‌ (Asad Pathan)లను అరెస్ట్ చేసింది. పోలీసులతోపాటు ఇతర దర్యాప్తు సంస్థలు కూడా ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నాయి. వీరిద్దరూ ఏదైనా భారీ కుట్రకు ప్రణాళిక రచిస్తున్నారా? విదేశాల్లోని ఉగ్రవాదుల ద్వారా బ్రెయిన్‌వాష్‌కు గురయ్యారా? వంటి అంశాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. 


Updated Date - 2022-07-30T22:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising