ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‌మా జోలికి వస్తే వదిలిపెట్టం: రాజ్‌ థాకరే‌కు మతీన్ షెఖానీ హెచ్చరిక

ABN, First Publish Date - 2022-04-16T01:48:25+05:30

ముంబై: మే 3 నాటికి మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను మూసివేయాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే హెచ్చరించడంపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్పందించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మే 3 నాటికి మసీదుల్లోని లౌడ్‌స్పీకర్లను మూసివేయాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన చీఫ్ రాజ్ థాకరే హెచ్చరించడంపై పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా స్పందించింది. తమ మసీదుల జోలికి వస్తే వదిలిపెట్టబోమని పీఎఫ్‌ఐ ముంబ్రా అధ్యక్షుడు మతీన్ షెఖానీ వార్నింగ్ ఇచ్చారు.


మే 3 నాటికి లౌడ్‌స్పీకర్లను ఆపకపోతే, తాము హనుమాన్ చాలీసాను వినిపిస్తామని రాజ్ థాకరే చెప్పారు. ఇది సామాజిక సమస్య అని, మతపరమైన సమస్య కాదని చెప్పారు. 


రాజ్ థాకరే హెచ్చరికలపై కొన్ని రాజకీయ పార్టీలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ముంబ్రా అధ్యక్షుడు మతీన్ షెఖానీ ఎమ్ఎన్ఎస్ చీఫ్ రాజ్‌థాకరేకు వార్నింగ్ ఇవ్వడం మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. 

Updated Date - 2022-04-16T01:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising