ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Sidhu Moosewala కుటుంబాన్ని కలుసుకోనున్న Rahul

ABN, First Publish Date - 2022-06-07T01:10:49+05:30

పంజాబ్‪లో దారుణ హత్యకు గురైన సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధు మూసెవాలా(Sidhu Moosewala) కుటుంబాన్ని కాంగ్రెస్(Congress) పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కలుసుకోనున్నట్లు సమాచారం. సిద్ధూ హత్యకు గురైనట్లు రాహుల్ ఇండియాలో లేరు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్: పంజాబ్‪లో దారుణ హత్యకు గురైన సింగర్, కాంగ్రెస్ నేత సిద్ధు మూసెవాలా(Sidhu Moosewala) కుటుంబాన్ని కాంగ్రెస్(Congress) పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) కలుసుకోనున్నట్లు సమాచారం. సిద్ధూ హత్యకు గురైనట్లు రాహుల్ ఇండియాలో లేరు. ఈ ఘటన జరిగిన వారం తర్వాత ఆయన ఇండియాకు తిరిగి వచ్చారు. పంజాబ్ కాంగ్రెస్ అగ్ర నేతలతో కలిసి రాహుల్.. సిద్ధు కుటుంబాన్ని కలుసకుని పార్టీ తరపున సంతాపం వ్యక్తం చేయనున్నారట. మార్చిలో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున మాన్సా నియోజకవర్గం నుంచి మూసెవాలా పోటీ చేసి ఓడిపోయారు. సుభందీప్ సిద్ధూ అయినప్పటికీ సిద్ధూ మూసెవాలాగా ప్రఖ్యాతి పొందిన ఆయన మే 29న మాన్సా జిల్లాలో దారుణ హత్యకు గురయ్యారు. పంజాబ్లోని 424 మంది ప్రభుత్వ భద్రతను తొలగించిన మర్నాడే ఈ హత్య జరగడం రాజకీయంగా తీవ్ర వివాదానికి తెరలేపింది.

Updated Date - 2022-06-07T01:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising