ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో Punjab Cm మేనల్లుడి ఇంటిపై ఈడీ దాడి

ABN, First Publish Date - 2022-01-18T16:46:32+05:30

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘడ్ : పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చరణ్ జిత్ సింగ్ చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ హనీ ఇంటితోపాటు పంజాబ్ రాష్ట్రంలోని మరో పది ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు మంగళవారం దాడులు చేశారు.పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సీఎం మేనల్లుడి ఇంటిపై ఈడీ అధికారులు దాడి చేయడం సంచలనం రేపింది. ఇసుక అక్రమ తవ్వకాలకు సంబంధించి ఈడీ సీఎం మేనల్లుడిపై కేసు నమోదు చేసింది.పంజాబ్ రాష్ట్రంలో ఫిబ్రవరి 20వతేదీన పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఈడీ దాడులు జరిపింది. కేంద్రప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీని ఎన్నికల్లో దెబ్బతీసేందుకే సీఎం మేనల్లుడి ఇంటిపై ఈడీ బృందాలను పంపించిందని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.


Updated Date - 2022-01-18T16:46:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising