ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను కలవనున్న 36 మంది రైతు నేతలు

ABN, First Publish Date - 2022-05-19T01:15:47+05:30

పంజాబ్ సీఎం భగవంత్ మాన్‌ను కలవనున్న 36 మంది రైతు నేతలు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీగఢ్‌: తమ డిమాండ్లపై CM చర్చలు జరపాలంటూ పంజాబ్ రైతుల బృందం డిమాండ్ చేస్తోంది. రైతుల సమస్యలను పరిష్కరించాలంటూ రైతులు పెద్ద ఎత్తున తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ అంశంపై పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌తో చర్చలు జరుపుతామని పంజాబ్‌ రైతుల సంఘం నేతలు బుధవారం తెలిపారు. గోధుమలపై బోనస్, జూన్ 10 నుంచి వరి నాట్లు ప్రారంభించడం వంటి డిమాండ్లపై చర్చించాలని కోరారు. చండీగఢ్‌లో పంజాబ్ సీఎతో చర్చించేందుకు రైతు నాయకులను ఆహ్వానించినట్లు మొహాలీ డిప్యూటీ కమిషనర్, సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు.

Updated Date - 2022-05-19T01:15:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising