ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Chief Minister: వందేళ్లు దాటిన వారికి వరం

ABN, First Publish Date - 2022-08-30T13:35:14+05:30

కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో వందేళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.7 వేల పింఛన్‌ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగస్వామి(Chief

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నెలకు రూ.7 వేల పింఛన్‌

- పుదువై సీఎం రంగస్వామి


పుదుచ్చేరి, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): కేంద్రపాలిత రాష్ట్రం పుదుచ్చేరిలో వందేళ్లు దాటిన వృద్ధులకు నెలకు రూ.7 వేల పింఛన్‌ ఇవ్వనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రంగస్వామి(Chief Minister Rangaswamy) ప్రకటించారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా సోమవారం సీఎం మాట్లాడుతూ 15 వేల వృద్ధాప్య పింఛన్లు పెండింగ్‌లో ఉన్నాయని, సెప్టెంబరు 1 నుంచి వారికి నెలనెలా పింఛన్‌ అందజేయనున్నామన్నారు. 90 నుంచి 100 ఏళ్లలోపున్న వారికి ప్రస్తుతం ఇస్తున్న రూ.3,500లు రూ.4 వేలకు పెంచుతున్నామన్నారు. చేపల వేటకు వెళ్లి మృతిచెందే జాలర్ల కుటుంబాలకు అందజేసే ఆర్ధికసాయం రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్లు రంగస్వామి ప్రకటించారు. 

Updated Date - 2022-08-30T13:35:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising