ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారిని ఫోన్ ద్వారా పరామర్శించిన ప్రధాని మోదీ

ABN, First Publish Date - 2022-01-12T00:14:39+05:30

న్యూఢిల్లీ : కోవిడ్‌తో బాధపడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, బీహార్ సీఎం‌ నితీశ్ కుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : కోవిడ్‌తో బాధపడుతున్న కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై, బీహార్ సీఎం‌ నితీశ్ కుమార్‌కు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫోన్ చేశారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని కాంక్షించారు. కోవిడ్ కారణంగా ఆసుపత్రిలో చేరిన గాయని లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితి గురించి కూడా ప్రధాని అడిగి తెలుసుకున్నారు.  



Updated Date - 2022-01-12T00:14:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising