ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జమ్మూకశ్మీర్ యూనివర్శిటీలో 187 మంది విద్యార్థులకు COVID positive

ABN, First Publish Date - 2022-01-05T13:24:07+05:30

జమ్మూకశ్మీరులోని శ్రీమాత వైష్ణోదేవి యూనివర్శిటీలో 187 మంది విద్యార్థులకు కరోనా సోకింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూ: జమ్మూకశ్మీరులోని శ్రీమాత వైష్ణోదేవి యూనివర్శిటీలో 187 మంది విద్యార్థులకు కరోనా సోకింది.మొదట 13 మంది విద్యార్థులకు కొవిడ్ వచ్చింది. అనంతరం కేవలం 4 రోజుల్లో యూనివర్శిటీలో కరోనా కేసుల సంఖ్య 187కు పెరగడంతో జనవరి 1వతేదీ నుంచి యూనివర్శిటీని మూసివేశారు.యూనివర్శిటీలోని విద్యార్థులు, అధ్యాపకులు, సిబ్బందికి కరోనా పరీక్షలు చేస్తున్నారు. విద్యార్థులకు కరోనా సోకడంతో జనవరి 3వతేదీ నుంచి జరగాల్సిన పరీక్షలను వాయిదా వేశారు.కరోనా కేసులు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థుల భద్రత దృష్ట్యా యూనివర్శిటీని మూసివేయాలని రియాసీ జిల్లా మెజిస్ట్రేట్ చరణ్ దీప్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. 


Updated Date - 2022-01-05T13:24:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising