ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీవోకే భారత్‌లో అంతర్భాగం : రాజ్‌నాథ్

ABN, First Publish Date - 2022-07-25T01:34:09+05:30

పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK), కాశ్మీర్‌(Kashmir) భారత్‌లో (India) అంతర్భాగమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath singh) పునరుద్ఘాటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జమ్మూ : పాక్ ఆక్రమిత కాశ్మీర్(POK), కాశ్మీర్‌(Kashmir) భారత్‌లో (India) అంతర్భాగమని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్(Rajnath singh) పునరుద్ఘాటించారు. ఇక మీదట కూడా ఈ ప్రాంతాలు దేశంలో భాగంగానే కొనసాగుతాయని అన్నారు. ఈ మేరకు పార్లమెంటులో తీర్మానం పాసయ్యిందని ఆయన గుర్తుచేశారు. ‘ శివుని రూపంలో బాబా అమర్‌నాథ్ మనతో(ఇండియాలో) ఉంటే.. మాత శరదా శక్తి నియంత్రణరేఖకు(ఎల్ఏసీ) అవతల ఉండడం ఎలా సాధ్యం’ అని పేర్కొన్నారు. శారదా పీఠాన్ని ఉద్దేశిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. హిందూ దేవత సరస్వతికి (శరదా అని కూడా పిలుస్తారు) నిలయమైన దేవాలయం శిథిలాలపై ఈ పీఠాన్ని నిర్మించారు.


23వ కార్గిల్ విజయ్ దివాస్ సందర్భంగా జమ్మూలో నిర్వహించిన కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం ప్రసంగించారు. ఇండియన్ ఆర్మీ సైనికుల ప్రాణ త్యాగాలను మననం చేసుకున్నారు. 1962తో పోల్చితే భారత్ ప్రస్తుతం ఎంతో శక్తివంతమైనదన్నారు. ప్రపంచంలో శక్తివంతమైన దేశాల్లో ఒకటిగా నిలుస్తుందన్నారు.

Updated Date - 2022-07-25T01:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising