ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజ్రీవాల్‌ను అభినందించిన మోదీ

ABN, First Publish Date - 2022-03-12T01:01:02+05:30

పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. పంజాబ్ సంక్షేమం కోసం కేంద్రం అన్నివిధాల సహకరిస్తుందని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్‌లో ఆప్‌ను,  అరవింద్ కేజ్రీవాల్‌ను అభినందించారు. పంజాబ్ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన అందించగలరని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. మోదీ ట్వీట్‌కు కేజ్రీవాల్ వెంటనే స్పందించారు. 'థాంక్యూ సార్' అంటూ ట్వీట్ చేశారు. 117 సీట్ల పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 92 సీట్లు గెలుచుకుని అధికార కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. బీజేపీ కేవలం 2 సీట్లకే పరిమితమైంది.

Updated Date - 2022-03-12T01:01:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising