ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

India and Bangladeshల మధ్య ప్యాసింజర్ రైళ్లు పునర్ ప్రారంభం

ABN, First Publish Date - 2022-05-19T15:22:06+05:30

భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ప్యాసింజర్ రైలు సేవలు మే 29 వతేదీ నుంచి పునర్ ప్రారంభించనున్నారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:  భారత్, బంగ్లాదేశ్ ల మధ్య ప్యాసింజర్ రైలు సేవలు మే 29 వతేదీ నుంచి పునర్ ప్రారంభించనున్నారు.కొవిడ్-19 మహమ్మారి కారణంగా రెండేళ్లుగా ఈ రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కోల్‌కతా, బంగ్లాదేశ్‌లోని నగరాల మధ్య రైలు సేవలు మార్చి 2020లో నిలిపివేశారు.ఢాకా నుంచి కోల్‌కతా-ఢాకా మైత్రీ ఎక్స్‌ప్రెస్‌ను బంగ్లాదేశ్ రైల్వే రేక్ ద్వారా, కోల్‌కతా-ఖుల్నా బంధన్ ఎక్స్‌ప్రెస్‌ను కోల్‌కతా నుంచి ఇండియన్ రైల్వేస్ రేక్ ద్వారా మే 29వతేదీన తిరిగి ప్రారంభించాలని భారత రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.రైల్ భవన్ నుంచి భారతదేశం ,బంగ్లాదేశ్ రైల్వే మంత్రులు మిటాలి ఎక్స్‌ప్రెస్‌ను వర్చువల్ ఫ్లాగ్ ఆఫ్ చేస్తారు. జూన్ 1న ఎన్జీపీ-ఢాకా మిటాలి ఎక్స్‌ప్రెస్ సేవలు ప్రారంభించనున్నారు.ఆ సమయంలో బంగ్లాదేశ్ రైల్వే మంత్రి భారతదేశానికి వస్తారని భావిస్తున్నారు.


Updated Date - 2022-05-19T15:22:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising