ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌ జోడో యాత్రలో పాల్గొనండి

ABN, First Publish Date - 2022-12-31T04:57:28+05:30

కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో జనవరి మూడో తేదీ నుంచి నిర్వహించనున్న భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కాంగ్రెస్‌ నేత ఒకరు ఆహ్వానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి స్మృతి ఇరానీకి కాంగ్రెస్‌ నేత ఆహ్వానం

న్యూఢిల్లీ, డిసెంబరు 30: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ ఉత్తర్‌ప్రదేశ్‌లో జనవరి మూడో తేదీ నుంచి నిర్వహించనున్న భారత్‌ జోడో యాత్రలో పాల్గొనాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కాంగ్రెస్‌ నేత ఒకరు ఆహ్వానించారు. ఆమె ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే స్థానం నుంచి గతంలో రాహుల్‌ గాంధీ గెలుపొందడం గమనార్హం. అందువల్ల యాత్రలో పాల్గొనాల్సిందిగా ఆమెకే మొదటి ఆహ్వానాన్ని పంపించామని కాంగ్రెస్‌ నాయకుడు దీపక్‌ సింగ్‌ చెప్పారు.

Updated Date - 2022-12-31T04:57:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising