ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NITI Aayog సీఈఓగా బాధ్యతలు చేపట్టిన Parameswaran Iyer

ABN, First Publish Date - 2022-07-12T02:16:59+05:30

స్వచ్ఛభారత్ మిషన్ మలుకు సారథ్యం వహించిన పరమేశ్వరన్ అయ్యర్ నీతి అయోగ్ సీఈఓ‌గా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: స్వచ్ఛభారత్ మిషన్ (Swachh Bharat Mission) అమలుకు సారథ్యం వహించిన పరమేశ్వరన్ అయ్యర్ (Parameswaran Iyer) నీతి అయోగ్ (NITI Aayog) సీఈఓ‌గా సోమవారంనాడు బాధ్యతలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ క్యాడర్ 1981 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన అయ్యర్ ఇటు ప్రభుత్వ అటు ప్రైవేటు రంగంలో సేవలందించారు. 2016 నుంచి 2020 వరకూ తాగునీరు, పారిశుద్ధ్య మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా ఆయన పనిచేశారు.


కాగా, నీతి అయోగ్ సీఈవోగా దేశానికి సేవలందించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానని ఒక ప్రకటనలో అయ్యర్ తెలిపారు. ట్రాన్స్‌పార్మ్‌డ్ ఇండియా దిశగా ప్రధాన మంత్రి నరేంద్ర  మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు మరో అవకాశం ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - 2022-07-12T02:16:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising