ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉక్రెయిన్‌లో తమిళ ప్రజలను క్షేమంగా తరలించండి

ABN, First Publish Date - 2022-02-28T17:21:20+05:30

ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 5 వేల మంది తమిళుల సహా మొత్తం 16 వేల మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రానికి ఓపీఎస్‌ వినతి

చెన్నై/అడయార్: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 5 వేల మంది తమిళుల సహా మొత్తం 16 వేల మంది భారతీయ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకుని రావాలని కేంద్ర ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ.పన్నీర్‌సెల్వం విజ్ఞప్తి చేశారు. ఉక్రెయిన్‌ లో రష్యా యుద్ధం ప్రారంభించడంతో ఆ దేశంలో అనేక మంది భారతీయులు ప్రాణభీతిలో గడుపుతున్నారని, వీరందరినీ కేంద్ర ప్రభుత్వం సురక్షితంగా తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని ఓపీఎస్‌ విడుదల చేసిన ప్రకటనలో కోరారు.

Updated Date - 2022-02-28T17:21:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising