ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుజరాత్‌ తీరంలో రూ. 2 వేల కోట్ల డ్రగ్స్‌

ABN, First Publish Date - 2022-04-30T08:24:53+05:30

గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టులో రూ.2080 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 29: గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టులో రూ.2080 కోట్ల విలువైన హెరాయిన్‌ను అధికారులు పట్టుకున్నారు. ఇందులో పాకిస్థాన్‌-దుబాయ్‌-అఫ్ఘానిస్థాన్‌ ముఠాల భాగస్వామ్యం ఉందని గుజరాత్‌ డీజీపీ ఆశిష్‌ భాటియా తెలిపారు. పాకిస్థాన్‌కు చెందిన పడవలో డ్రగ్స్‌తో పట్టుబడిన నిం దితుల్లో కీలక వ్యక్తి అఫ్ఘాన్‌కు చెందినవాడన్నారు. 81 కిలోల హెరాయిన్‌ను నీటిలో కలిపి, ప్యాకింగ్‌ చేసిన అనంతరం గోనెసంచుల్లో దేశంలోకి తరలించేందుకు యత్నించారని వివరించారు. 


Updated Date - 2022-04-30T08:24:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising