ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Odisha: పూరిలోని జగన్నాథుడి రథయాత్ర ప్రారంభం

ABN, First Publish Date - 2022-07-01T19:41:37+05:30

ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలోని జగన్నాథుడి (Jagannath) రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒడిశా (Odisha): ప్రముఖ పుణ్యక్షేత్రం పూరిలోని జగన్నాథుడి (Jagannath) రథయాత్ర శుక్రవారం ప్రారంభమైంది. గత రెండేళ్లుగా కోవిడ్ (Covid) కారణంగా రథయాత్ర నిర్వహించలేదు. ఈ క్రమంలో రథయాత్ర ప్రారంభం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పూరి నగరం లక్షలాది మంది భక్తులతో జనసంద్రాన్ని తలపిస్తోంది. ఈసారి యాత్రకు 15 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. అందుకు తగినట్లు ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. రథయాత్రలో తొక్కిసలాట లేకుండా బందోబస్తు చేశారు. రథయాత్ర మహోత్సవంలో పాల్గొనేందుకు దేశం నలుమూలల నుంచి లక్షల్లో భక్తులు తరలివస్తుంటారు. ఈ యాత్ర తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది.

Updated Date - 2022-07-01T19:41:37+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising