ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొత్త XE వేరియంట్ గురించి భయపడొద్దు...ఎన్‌టిఎజిఐ చీఫ్ వెల్లడి

ABN, First Publish Date - 2022-04-11T18:44:28+05:30

కొవిడ్ ఎక్స్ఈ వేరియంట్ కేసుల గురించి భయపడొద్దని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చీఫ్ ఎన్‌కె అరోరా స్పష్టం చేశారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ:  కొవిడ్ ఎక్స్ఈ వేరియంట్ కేసుల గురించి భయపడొద్దని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (ఎన్‌టిఎజిఐ) చీఫ్ ఎన్‌కె అరోరా స్పష్టం చేశారు. ఎక్స్ఈ సిరీస్‌లోని ఒమైక్రాన్ వేరియంట్‌లు తీవ్రమైన వ్యాధిని కలిగించవని అరోరా తెలిపారు.దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్‌లలో ఎక్స్ఈ వేరియంట్ రెండు కేసులు నమోదైన నేపథ్యంలో ఈ కొత్త వేరియంట్ కరోనా వైరస్ గురించి భయపడాల్సిన అవసరం లేదని కేంద్రం సోమవారం తెలిపింది. భారతీయ డేటా ప్రకారం ఎక్స్ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందడం లేదని అరోరా చెప్పారు.‘‘ఒమైక్రాన్ పలు కొత్త వేరియంట్‌లను అందిస్తుందని, ఈ వేరియంట్‌ల గురించి భయపడాల్సిన పనిలేదు’’అని ఆయన స్పష్టం చేశారు. 


మహారాష్ట్రలోని ముంబైలో ఒమైక్రాన్ సబ్-వేరియంట్ ఎక్స్ఈ కేసు బయటపడింది. టీకాలు వేయించుకున్న 67 ఏళ్ల వ్యక్తికి వేరియంట్‌ సోకినట్లు గుర్తించినట్లు బీఎంసీ అధికారులు చెప్పారు. మరో వైపు గుజరాత్‌లో ఒక రోగికి కరోనావైరస్ ఎక్స్ఈ వేరియంట్ సోకింది.


Updated Date - 2022-04-11T18:44:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising