ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులపై రాజకీయం చేసే హక్కు లేదు: మోదీ

ABN, First Publish Date - 2022-02-08T00:28:13+05:30

ఇక దేశ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వాటి గురించి వివరిస్తూ దేశంలోని పేద ప్రజలు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారని, ఇంట్లో టాయిలెట్లు నిర్మించుకుంటున్నారని మోదీ అన్నారు. వీటికి ప్రభుత్వం నుంచి అందే సాయం నేరుగా లబ్దిదారుల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశానికి అన్నం పెట్టే రైతులపై రాజకీయం చేసే హక్కు ఎవరికీ లేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సోమవారం లోక్‌సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ఈ దేశ బలం చిన్న, సన్నకారు రైతులని వారిని బలవంతులను చేయాల్సిన అవసవరం ఉందని ఆయన అన్నారు. కానీ కొందరు వీరిని రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, వారి బాధను అర్థం చేసుకోవడం లేదని ప్రతిపక్షాలను ఉద్దేశించి ప్రధాని మోదీ విమర్శలు గుప్పించారు.


ఇక దేశ ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న వాటి గురించి వివరిస్తూ దేశంలోని పేద ప్రజలు గ్యాస్ కనెక్షన్ తీసుకుంటున్నారని, ఇంట్లో టాయిలెట్లు నిర్మించుకుంటున్నారని మోదీ అన్నారు. వీటికి ప్రభుత్వం నుంచి అందే సాయం నేరుగా లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో పడుతోందని ఆయన పేర్కొన్నారు. కానీ కొందరు ఇది ఓర్చుకోలేక పోతున్నారని, వారింకా 2014కి ముందు ఆగిపోయారని కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మోదీ అన్నారు.

Updated Date - 2022-02-08T00:28:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising